రాష్ట్రం

  • Home
  • ‘కృష్ణపట్నం’లో కంటైనర్‌ టెర్మినల్‌ కొనసాగించాల్సిందే

రాష్ట్రం

‘కృష్ణపట్నం’లో కంటైనర్‌ టెర్మినల్‌ కొనసాగించాల్సిందే

Mar 2,2024 | 08:02

–  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు:అదాని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు…

రామవరంలో ఉద్రిక్తత

Mar 2,2024 | 08:01

– అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు – అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు, విడుదల ప్రజాశక్తి – బిక్కవోలు(తూర్పు గోదావరి):అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు…

టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు గవర్నరు…

బాబు మాటలనే సునీత మాట్లాడారు- సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చంద్రబాబునాయుడి మాటలనే వైఎస్‌ సునీత మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,89,714…

అబద్దాలు నమ్మొద్దు.. పెత్తందారుల కుట్రలు గమనించండి : విద్యాదీవెనలో సిఎం జగన్‌

Mar 1,2024 | 22:04

పామర్రు (కృష్ణా జిల్లా) : ” వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా… పెత్తందారుల కుట్రలు గమనించండి ” అని సిఎం జగన్‌ ప్రజలను కోరారు. శుక్రవాం…

హోదా, విభజన హామీలపై మీ వైఖరేంటీ?

Mar 1,2024 | 20:37

– ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌ ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :ప్రత్యేక హోదా, విభజన హమీల చట్టం అమలుపై వైసిపి, టిడిపి, జనసేన…

నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి ఏపీకి నీటి విడుదల

Mar 1,2024 | 20:58

అమరావతి : ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.…