రాష్ట్రం

  • Home
  • రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

రాష్ట్రం

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Dec 14,2023 | 11:08

హైదరాబాద్‌ : మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీసిన…

జిఒ3పై ముఖ్యమంత్రి మౌనం వీడాలి

Dec 14,2023 | 11:01

2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి అన్ని పోస్టులూ భర్తీ చేయాలి : సిపిఎం ప్రజాశక్తి -పాడేరు (అల్లూరి జిల్లా) : జిఒ3పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మౌనం సరికాదని,…

తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Dec 14,2023 | 10:59

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్‌ను…

జగన్‌పై దాడి కేసులోనిందితుడికి బెయిల్‌ ఇవ్వండి

Dec 14,2023 | 10:44

 హైకోర్టులో వాదనలు ప్రజాశక్తి-అమరావతి: విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా జరిగిన కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావుపై హత్యాయత్నం (ఐపిసి 307) సెక్షన్‌…

పిఠాపురంలో రైల్వే ప్రయాణికుల ఆందోళన

Dec 14,2023 | 10:43

పట్టాలపై నిరసనతో నిలిచిన రైలు ప్రజాశక్తి-  పిఠాపురం (కాకినాడ జిల్లా) : అయ్యప్పస్వామి మాలధారులు, ప్రయాణికులకు మధ్య జరిగిన వివాదంలో పిఠాపురంలో ఉద్రికత్తత నెలకొంది. రిజర్వేషన్‌ బోగీల్లో…

పొగాకు సాగులో యాంత్రీకరణకు ప్రోత్సాహం

Dec 14,2023 | 10:41

వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డికె.యాదవ్‌ సిటిఆర్‌ఐ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : పొగాకు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలని వాణిజ్య…

23 నుంచి నందినాటకోత్సవాల తుది పోటీలు

Dec 14,2023 | 10:38

 సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నాటకరంగం అభివృద్ధికి పేద, మధ్య తరగతి కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తోన్న…

శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

Dec 14,2023 | 10:36

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుపతిలోని తాజ్‌హోటల్‌ నందు జరిగిన శ్రీసిటి ఎమ్‌డి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం సాయంత్రం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధువు నిరీష, వరుడు…

వ్యవస్థలు కుమ్మక్కయితే ప్రజాస్వామ్యానికి ముప్పు

Dec 14,2023 | 10:35

 సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కార్యనిర్వహక వ్యవస్థ, శాసన వ్యవస్థతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తాయని, రాజ్యాంగం నిర్ధేశించిన…