ఎన్టిఆర్ ట్రస్టు ద్వారా పేదలకు ఉచిత వైద్యం
– సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా):తెలుగు రాష్ట్రాల్లో ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా విద్య,…
– సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా):తెలుగు రాష్ట్రాల్లో ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా విద్య,…
ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) :సుమారు రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన మూడు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేద్ర…
నాయకులు, కార్యకర్తల ఆందోళన ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు గోదావరి) :నిడదవోలు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును ప్రకటించాలని సూర్యరావుపాలెంలో సర్పంచ్ మెండే లలితకుమారి,…
ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం):గాజువాకలోని ఆకాష్ బైజూస్ బ్రాంచిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రూ.కోటి వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం…
కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో…
జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ :రాజమహేంద్రవరం రూరల్ టికెట్ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్కి కేటాయించాలంటూ…
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన…
అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం…
ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు…