రాచకొండ కమిషనరేట్లో భారీగా డ్రగ్స్ సీజ్..
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తఅతంగా తనిఖీలు…
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తఅతంగా తనిఖీలు…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో ఓటమి భయంతోనే…
అమరావతి: వైసిపిను దారుణ పరాజయ భయం వెంటాడుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. ఆ పార్టీ మూక ఓ వైపు…
ప్రజాశక్తి-వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో కొత్తపాలెం గ్రామం కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు.…
ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రజాశక్తి – యంత్రాంగం : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా…
గాజా : గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా…
గవర్నర్, ప్రభృతుల రంజాన్ శుభాకాంక్షలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మానవాళికి హితాన్ని బోధించే పండగ రంజాన్ అని గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గిరిజన ప్రారతాల్లో ఉన్న వారికి ప్రభుత్వ సాయం కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొకొంది. ఏజెన్సీ గ్రామాల్లో బ్యాంకుల…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద…