రాష్ట్రం

  • Home
  • అలా చేరారు… ఇలా వెళ్లారు…వైసిపికి అంబటి రాయుడు గుడ్‌బై

రాష్ట్రం

అలా చేరారు… ఇలా వెళ్లారు…వైసిపికి అంబటి రాయుడు గుడ్‌బై

Jan 6,2024 | 20:45

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:పార్టీలో చేరిన పది రోజులకే వైసిపికి రాజీనామా చేస్తూ ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం…

అసైన్డ్‌ భూములకూ పరిహారం, నష్టపరిహారం చెల్లించాలి- హైకోర్టు కీలక తీర్పు

Jan 6,2024 | 21:48

ప్రజాశక్తి, అమరావతిప్రభుత్వం నుంచి అసైన్మెంట్‌ కింద డికెటి పట్టాలు పొంది భూములు సాగు చేసుకుంటున్న రైతులు పరిహారంతో పాటు నష్ట పరిహారానికి కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు…

ఉత్పత్తి రంగాలను దెబ్బతీస్తున్న కేంద్రం

Jan 6,2024 | 20:42

– పోరాటాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కండి – వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సులో జాతీయ అధ్యక్షులు విజయ్ రాఘవన్‌ – భూ పంపిణీకి మద్దతిచ్చే…

బోటులో అగ్నిప్రమాదం- డ్రైవర్‌ సజీవ దహనం

Jan 6,2024 | 20:38

ప్రజాశక్తి – యానాంయానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు……

సమస్యను ఎదుర్కొనే ధైర్యమే ఆత్మవిశ్వాసం

Jan 6,2024 | 20:36

– అనంతపురం జెఎన్‌టియు 13వ స్నాతకోత్సంలో గవర్నర్‌ ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి:’ఆత్మవిశ్వాసం అన్నింటిలోనూ విజయాన్ని అందివ్వకపోవచ్చు… అయితే సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్నిస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌…

నగరపాలక, మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

Jan 6,2024 | 21:08

– అధికారులను అడ్డగించిన పారిశుధ్య కార్మికులు – పలు జిల్లాల్లో అరెస్టు – 8న కలెక్టరేట్ల ముట్టడి ప్రజాశక్తి – యంత్రాంగం: సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా…

 పేదల ఆకలి తీర్చే ‘అన్నా క్యాంటీన్‌’

Jan 6,2024 | 20:49

– కనిగిరిలో రెండోరోజూ చంద్రబాబు పర్యటన ప్రజాశక్తి- కనిగిరి (ప్రకాశం)పేదల ఆకలి తేర్చేది అన్నా క్యాంటీనులు అని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా…

ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Jan 6,2024 | 17:12

విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానాట్యమండలి నాయకులు కె.దేవేంద్ర లక్ష రూపాయల…

మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుంది : సజ్జనార్‌

Jan 6,2024 | 16:44

హైదరాబాద్‌: మియాపూర్‌ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు…