14వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు కొనసాగిస్తోన్న నిరవధిక సమ్మె సోమవారంతో 14 వ రోజుకు చేరింది. 40 యేళ్లుగా…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు కొనసాగిస్తోన్న నిరవధిక సమ్మె సోమవారంతో 14 వ రోజుకు చేరింది. 40 యేళ్లుగా…
ప్రజాశక్తి పాఠకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు – ఎడిటర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.…
అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సిఎం జగన్ సోదరి, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపించారు. దీంతో పాటు ”ద…
పులివెందుల (కడప) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని … పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో…
ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి) ; అనకాపల్లి జిల్లా పరవాడలోని ఎన్టిపిసి సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన యూనిట్లో…
ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ కవి వర్మ కలిదిండి గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి 11 గంటలకు బెంగుళూరులో మిత్రులతో కలిసి టీవీ చూస్తూండగా…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు. ప్రకాశం…
హనుమకొండ: కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తుండగా.. ఎల్కతుర్తి శివారులో ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా…