రాష్ట్రం

  • Home
  • రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

రాష్ట్రం

రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

Dec 4,2023 | 08:00

ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.…

పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తా

Dec 4,2023 | 07:59

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ సిఎం దంపతులు ప్రజాశక్తి – సింహాచలం (విశాఖపట్నం) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సింహాచలం…

తగ్గిన కెసిఆర్‌, హరీశ్‌రావు మెజార్టీ

Dec 4,2023 | 07:59

అల్లుడికి 82308… మామకు 45293 ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: మాజీ సిఎం కెసిఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుల మెజార్టీ భారీగా తగ్గింది. గత ఎన్నికల్లో వచ్చిన…

కాంగ్రెస్‌ వైఖరితోనే 3 రాష్ట్రాల్లో బిజెపి : నారాయణ

Dec 4,2023 | 07:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను కలుపుకొనిపోవడంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విఫలం అయినందునే బిజెపి గెలిచిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ…

కొత్తగూడెంలో కూనంనేని జయభేరి

Dec 4,2023 | 07:58

26,214 ఓట్ల మెజార్టీతో జలగంపై గెలుపు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏకైక జనరల్‌ నియోజకవర్గమైన కొత్తగూడెంలో కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఐ…

తెలంగాణ ఫలితంతోనైనా కనువిప్పు కలగాలి

Dec 4,2023 | 07:57

రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు మేల్కోవాలి ప్రజాప్రణాళికతో ఎన్నికల క్యాంపెయిన్‌ : ఎం.ఎ గఫూర్‌ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : బిజెపితో లోపాయికారీ పొత్తు ద్వారా వ్యతిరేక ఫలితాలు తథ్యమని…

తూర్పు నౌకాదళం మరింత బలోపేతం

Dec 4,2023 | 07:57

రూ.2196 కోట్లతో 37 నేవల్‌ ప్రాజెక్టులు వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అధునాతన యుద్ధ…

బిజెపిని గద్దె దించడమే లక్ష్యం

Dec 4,2023 | 07:56

కార్మికవర్గం ఆ దిశగా ఉద్యమించాలి సిఐటియు జాతీయ సెమినార్‌లో డాక్టర్‌ కె హేమలత ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలను తిప్పిగొట్టాలంటే రాబోవు…

ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజీనామా.. ఆమోదం తెలిపిన గవర్నర్‌

Dec 4,2023 | 07:56

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసింది.…