రాష్ట్రం

  • Home
  • మంగళగిరి బరిలో 40మంది అభ్యర్థులు

రాష్ట్రం

మంగళగిరి బరిలో 40మంది అభ్యర్థులు

Apr 30,2024 | 00:55

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోటీ ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్లు పరిశీలన ఉపసంహరణ అనంతరం 40…

రెబల్స్‌పై టిడిపి వేటు

Apr 30,2024 | 00:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెబల్స్‌పై టిడిపి వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంది. విజయనగరం, ఉండి నియోజకవర్గాలకు…

అమలాపురం పోరు ఆసక్తికరం

Apr 30,2024 | 00:49

ప్రజాశక్తి – అమలాపురం : అమలాపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట్లో టికెట్ల కేటాయింపుపై ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్ష పార్టీ సైతం జాప్యం చేశాయి.…

బిజెపిని ఓడించి స్టీల్‌ప్లాంటును కాపాడుకుందాం

Apr 30,2024 | 00:16

 విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : రాబోవు ఎన్నికల్లో బిజెపిని ఓడించి స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు…

58 నెలల్లో రూ.2.78 కోట్లు

Apr 30,2024 | 00:02

85 శాతం మంది ప్రజలకు అందించాం  చంద్రబాబు పేరుచెబితే ఒక్క పథకమైనా గురుస్తోందా?  పొన్నూరు, అంబాజీపేట, కొత్తూరు సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి- యంత్రాంగం : 58…

వడదెబ్బకు ముగ్గురు మృతి

Apr 29,2024 | 23:58

మృతుల్లో ఇద్దరు ఉపాధి కార్మికులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రజాశక్తి-యంత్రాంగం : రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో వేర్వేరుచోట్ల వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో…

3న జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

Apr 29,2024 | 23:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో రాష్ట్రంలో హక్కుల సాధన కోసం మే 3న జర్నలిస్టులంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర…

చెత్తపన్ను రద్దు చేస్తాం

Apr 30,2024 | 00:17

భూములు కొట్టేయడానికి ప్రణాళిలు సిద్ధం చేశారు  ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి -గూడూరు, కర్నూలు ప్రతినిధి : అధికారంలోకి రాగానే సిపిఎస్‌పై నిర్దిష్ట విధానం తీసుకొస్తామని టిడిపి…

ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుపై దుష్ప్రచారం : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 29,2024 | 23:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుపై దుష్ప్రచారం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి…