రాష్ట్రం

  • Home
  • స్మశానం ఆక్రమణపై ఆగ్రహం

రాష్ట్రం

స్మశానం ఆక్రమణపై ఆగ్రహం

Feb 11,2024 | 11:34

అడ్డుకున్న దళితులు ప్రజాశక్తి-చిత్తూరు: తరతరాలుగా ఉన్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి శవాన్ని కూడా కూర్చునివ్వకుండా అడ్డుకోవడంతో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని గంగాసాగరం, విజయనగరం దళితవాడ దళితులు…

వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Feb 11,2024 | 11:32

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలిక గురుకుల వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ సిబ్బంది సమాచారం…

పాప వినాశని మార్గంలో ఏనుగుల హల్‌చల్‌

Feb 11,2024 | 11:25

ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న…

త్వరలో ఎన్నికల షెడ్యూల్‌  : ముఖేష్‌కుమార్‌ మీనా

Feb 11,2024 | 10:10

నెలాఖరు కల్లా శిక్షణ పూర్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాలకు శిక్షణా కార్యక్రమాలు…

ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు -పలు అంశాలపై అంగీకారం

Feb 11,2024 | 08:35

సత్వరమే జిఓలు ఇవ్వాలిఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పలు…

గుంటూరులో డయేరియా- ఇద్దరు మృతి – 40 మందికి అస్వస్థత

Feb 11,2024 | 08:30

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో రెండ్రోజులుగా తాగునీరు కలుషితమై దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు…

డిఎస్‌సిలో పిఇటి ఖాళీలు భర్తీ చేయాలి -సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

Feb 11,2024 | 08:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 2024 డిఎస్‌సిలో కేవలం 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర…

ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, వైసిపి, టిడిపి

Feb 10,2024 | 20:40

– మూడు రాజధానుల పేరిట ఆర్భాటం – చివరకు రాజధాని లేకుండా చేశారు : షర్మిల ప్రజాశక్తి – చింతపల్లి, నర్సీపట్నం టౌన్‌ విలేకరులు :రాష్ట్ర ప్రజలను…