రాష్ట్రం

  • Home
  • చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల నేతలు

రాష్ట్రం

చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల నేతలు

May 8,2024 | 23:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబును పలు ముస్లిం సంఘాల నేతలు కలిసి మద్దతు తెలిపారు. సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు, ఎపి…

సౌకర్యాలు కల్పించండి

May 8,2024 | 23:47

– సిఎస్‌కు మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మున్సిపల్‌ కార్మికులను రాష్ట్రంలో ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని…

కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే రాష్ట్రాభివృద్ధి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

May 8,2024 | 23:45

– బిజెపిపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత – అది టిడిపి కూటమి, వైసిపిపైనా పడుతుంది ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే అభివృద్ధి…

వివేకా కేసులో పిల్‌ కొట్టివేత

May 8,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతి :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా ఆయన కుమార్తె సునీత, ఎపిసిసి అధ్యక్షులు షర్మిలను నిలువరించాలంటూ, వారి ప్రసంగాలను ప్రచురించకుండా మీడియాను అడ్డుకోవాలని…

వెల్దుర్తిలో వైసిపి రాస్తారోకో

May 8,2024 | 23:42

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో హోమ్‌ ఓటింగ్‌ సందర్భంలో వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణ పడ్డారు. వైసిపికి చెందిన వారు ఓటర్లను ప్రభావితం చేస్తుండగా దీన్ని…

రాష్ట్రంలో హంగ్‌ రావచ్చు

May 8,2024 | 23:40

– ఇక్కడ కూడా షిండేలు – సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌…

మోడీ పర్యటనలో నిర్బంధంపై సిపిఎం ఆగ్రహం

May 8,2024 | 23:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాని మోడీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ప్రజలపై ఆంక్షలతోపాటు నాయకులను నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో అత్యంత…

ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ

May 8,2024 | 23:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…

అటవీ చట్ట సవరణతో ఆదివాసీలకు ముప్పు

May 8,2024 | 23:30

– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు – పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…