రాష్ట్రం

  • Home
  • వెల్లువెత్తుతున్న సంఘీభావం 

రాష్ట్రం

వెల్లువెత్తుతున్న సంఘీభావం 

Jan 19,2024 | 10:07

రెండో రోజూ కొనసాగిన నిరవధిక దీక్షలు నేడు అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట సత్యాగ్రహం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ సంఘాల నేతలు చేపట్టిన…

వైసిపి దుర్మార్గ పాలన ఇక83 రోజులే : చంద్రబాబు

Jan 19,2024 | 09:57

వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే ‘రా… కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపి పాలనలో ప్రతిఒక్కరూ నష్టపోయారని, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ – ప్రజల కోసం ప్రభుత్వ-ప్రైవేటు బస్సులు

Jan 19,2024 | 09:50

విజయవాడ : విజయవాడ బందర్‌ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభించనున్న అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతులమీదుగా…

చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు అరెస్టు

Jan 19,2024 | 09:45

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన సమ్మెలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

25 నుంచి ప్రజాక్షేత్రంలోకి జగన్‌

Jan 19,2024 | 08:23

– ప్రాంతీయ సదస్సులతో పూరించనున్న ఎన్నికల శంఖారావం – ఆలోపు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న సాధారణ ఎన్నికలకు అధికార వైసిపి ప్రత్యర్థుల కంటే వేగంగా…

ఫార్మా పరిశ్రమ పైపులైన్‌ తొలగించాలని ధర్నా

Jan 19,2024 | 08:23

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ):కెఎస్‌ఇజడ్‌ లైపిజ్‌ ఫార్మా పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌లైన్‌ తొలగించాలని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ కోనపాపపేట…

భూగర్భ జలశాఖ ఎడిపై హత్యాయత్నం

Jan 19,2024 | 08:22

– మారణాయుధాలతో గుర్తుతెలియని వ్యక్తుల దాడి ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భూగర్భ జలవనరుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై హత్యాయత్నం జరిగింది.…

విద్యుద్ఘాతంతో తండ్రీకుమారుడు మృతి

Jan 19,2024 | 08:22

పొలంలో మోటారు మరమ్మతులు చేస్తుండగా ఘటన ప్రజాశక్తిానార్పల (అనంతపురం జిల్లా) అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని జగంరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఉదయం తీవ్ర విషాద ఘటన…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ

Jan 19,2024 | 08:21

ప్రజాశక్తి – గుంటూరు :శాసనమండలి సభ్యునిగా మండలిలో 16 ఏళ్లపాటు విఠపు బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ గుంటూరులోని ఎన్‌జిఒ హోంలో…