రాష్ట్రం

  • Home
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగుల ఆగ్రహం – కనీసం టిఫిన్లు కూడా..!

రాష్ట్రం

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగుల ఆగ్రహం – కనీసం టిఫిన్లు కూడా..!

May 12,2024 | 11:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉదయం ఏడు గంటలకు వచ్చేశాం, ఇంత వరకు పోలింగ్‌ కేంద్రాలు కేటాయింపు ఆర్డర్లు ఇవ్వలేదు, ఎప్పుడు ఆర్డర్లు ఇస్తారు, మెటీరియల్‌ ఎప్పుడు తీసుకోవాలి,…

సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు

May 12,2024 | 12:09

నంద్యాల : సినీనటుడు అల్లు అర్జున్‌ పై కేసు నమోదయింది. అల్లు అర్జున్‌ శనివారం నంద్యాలలో పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.…

ఎన్నికల విధుల్లో సొమ్మసిల్లి పడిపోయిన పోలింగ్‌ ఆఫీసర్‌

May 12,2024 | 12:08

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : నెల్లిమర్ల నియోజవర్గం కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో పోలింగ్‌ విధి నిర్వహణకు వచ్చిన పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీ మాధవన్‌ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే…

మాకింకా తాయిలాలు అందలేదు : రోడ్కెక్కి ఓటర్ల ఆందోళన

May 12,2024 | 10:50

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గ్రామ సమస్యలపైన, భూములు కోల్పోతున్నాము అని రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘటనలు చూశాం కానీ ఎన్నికల వేళ తాయిలాలు అందలేదని మహిళలు,…

బెట్టింగ్‌ వ్యసనం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి

May 12,2024 | 10:39

మెదక్‌ : బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు…

ముగిసిన నాలుగో దశ ప్రచారం

May 12,2024 | 09:54

10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్‌ బరిలో 1,717 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌, ఒడిషాలో అసెంబ్లీకీ పోలింగ్‌ రాష్ట్రంలో 2,368 మంది ఎమ్మెల్యే, 454 మంది ఎంపీ…

వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 12,2024 | 09:27

– ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశమివ్వండి – చివరి రోజు సిపిఎం అభ్యర్థుల ప్రచార జోరు ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి…

పోలింగ్‌కు ప్రత్యేక బస్సులు

May 12,2024 | 09:26

– హైదరాబాద్‌ నుంచి 339, బెంగళూరు నుంచి 323 సర్వీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రోడ్డు…

ప్రాణం తీసిన ఎన్నికల ఒత్తిడి

May 12,2024 | 09:25

– గుండెపోటుతో వికలాంగ ఉపాధ్యాయుడి మృతి – మినహాయింపు కోసం విన్నవించుకున్నా కనికరించని అధికారులు ప్రజాశక్తి – పెరవలి (తూర్పుగోదావరి) :ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఓ…