రాష్ట్రం

  • Home
  • అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రం

అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Feb 6,2024 | 09:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ‘బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఒక అబద్ధాల పుట్ట.. రాష్ట్రంలో…

పథకాల పాఠం : గవర్నర్‌ ప్రసంగంపై సిపిఎం

Feb 6,2024 | 09:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో చేయించిన ప్రసంగంలో ఐదేళ్ల కాలంలో అమలు అమలు చేసిన పథకాల పాఠాన్ని…

అంకెలగారడీ

Feb 6,2024 | 09:31

అమరావతి : ‘గవర్నరు ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాల మయం. ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి గవర్నరు ద్వారా మరోసారి ప్రభుత్వం…

మాట నిలబెట్టుకున్నాం.. మళ్లీ గెలుస్తాం : మంత్రి అంబటి రాంబాబు

Feb 6,2024 | 09:27

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వైసిపి మేనిఫేస్టోను తూచా తప్పకుండా పాటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

ఆర్‌పిలకు కాలపరిమితి జిఓను రద్దు చేయాలి : ఎపి మెప్మా ఆర్‌పి ఉద్యోగుల సంఘం

Feb 6,2024 | 09:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేసే రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పి)లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడేళ్ల కాలపరిమితి జిఓను రద్దు చేయాలని…

ఇంటి వద్దకే సంక్షేమం : రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Feb 6,2024 | 09:01

ఉభయసభల సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బహిష్కరించిన టిడిపి సభ్యులు అసత్యాలు చెబుతున్నారని ఆరోపణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇంటి వద్దకే…

సర్పంచుల “చలో అసెంబ్లీ”పై నిర్భంధాలు

Feb 6,2024 | 08:22

ప్రజాశక్తి-యంత్రాంగం : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి సర్పంచుల 16డిమాండ్ల పరిష్కారం కొరకు 6న “చలో అసెంబ్లీ” కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Feb 6,2024 | 07:52

ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం

Feb 6,2024 | 07:51

 ఉద్యమాలకు తీరని లోటన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం తెలిపింది. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి…