రాష్ట్రం

  • Home
  • వైసీపీ ఇంఛార్జీల మార్పుపై కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ

రాష్ట్రం

వైసీపీ ఇంఛార్జీల మార్పుపై కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ

Dec 29,2023 | 15:45

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి మార్పులు చేర్పుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు…

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసిపికి నష్టం లేదు: మంత్రి బొత్స సత్యనారాయణ

Dec 29,2023 | 15:30

విజయనగరం: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సభలు.. రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

Dec 29,2023 | 16:33

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్‌ ( ఎస్‌ఎఫ్‌ఐ ) 24వ రాష్ట్ర మహాసభలు మూడు రోజులపాటు కాకినాడలో జరిగాయి. ఎంతో ఉత్తేజ పూరితమైన వాతావరణంలో…

ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

Dec 29,2023 | 15:20

తెలంగాణ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల…

సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

Dec 29,2023 | 15:10

అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం…

‘మేడిగడ్డ’పై ప్రభుత్వం మారేవరకు కేసీఆర్‌ స్పందించలేదు: ఉత్తమ్‌కుమార్‌

Dec 29,2023 | 14:52

హైదరాబాద్‌ : లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగితే డిసెంబరు 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం…

కుప్పం ప్రాంతానికి వైసిపి ప్రభుత్వం ఏం చేసింది?: చంద్రబాబు

Dec 29,2023 | 15:00

కుప్పం: తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిత్తూరు జిల్లా…

కార్మికుల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

Dec 29,2023 | 14:46

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి…

వీధుల్లోకి వ‌చ్చి పోరాటాలు నిర్వ‌హించాలి

Dec 29,2023 | 13:44

ప్ర‌మాదంలో విద్యా రంగం జెఎన్‌యుఎస్‌యు అధ్య‌క్షురాలు ఐషీఘోష్‌ ప్రజాశక్తి-అల్లూరి సీతారామ‌రాజు న‌గ‌ర్ నుంచి ప్ర‌జాశ‌క్తి ప్ర‌త్యేక ప్ర‌తినిధి : దేశంలో విద్యా రంగం ప్ర‌మాదంలో ఉంద‌ని, దీనికి వ్య‌తిరేకంగా…