రాష్ట్రం

  • Home
  • అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం

రాష్ట్రం

అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం

Dec 23,2023 | 21:19

-ట్రాక్టర్‌ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు -నలుగురు రైతులు దుర్మరణం ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…

పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి : కేటీఆర్‌

Dec 23,2023 | 16:28

హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలు నివాళులర్పించారు.…

ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

Dec 23,2023 | 15:50

హైదరాబాద్‌ : తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్‌కు…

కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌ తీపి కబురు చెబుతారు: పొంగులేటి

Dec 23,2023 | 16:09

హుజూర్‌నగర్‌: కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని…

రాష్ట్రపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు

Dec 23,2023 | 15:30

హైదరాబాద్‌ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు. బొల్లారంలోని…

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి

Dec 23,2023 | 15:18

హైదరాబాద్‌: ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టిఎస్‌ఆర్టీసి యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం…

పారిశ్రామిక ప్రగతికి మైలురాయి సెంచురీ పరిశ్రమ

Dec 23,2023 | 22:17

-అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్‌ బిజీబిజీ ప్రజాశక్తి- కడప ప్రతినిధివైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచురీ ఫ్లైవుడ్‌ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సీపీ

Dec 23,2023 | 14:58

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.…

పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్‌ అవుతున్నా : డిప్యూటీ సీఎం భట్టి

Dec 23,2023 | 14:52

హైదరాబాద్‌: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…