రాష్ట్రం

  • Home
  • ప్రజాసాంస్కృతిక విప్లవాన్ని కళాకారులు ముందుకు తీసుకెళ్లాలి

రాష్ట్రం

ప్రజాసాంస్కృతిక విప్లవాన్ని కళాకారులు ముందుకు తీసుకెళ్లాలి

Jan 25,2024 | 08:19

వామపక్ష నేతలు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రజాశక్తి-విజయవాడ : ప్రజలను ప్రజా సాంస్కృతిక విప్లవం వైపు మళ్లించడానికి కళాకారులు ముందుకు రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.…

ఇండియా ఫోరంతోనే లౌకిక రాజ్యం : కె రామకృష్ణ, సాంబశివరావు

Jan 25,2024 | 08:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశాన్ని అభివృద్ధి చేయకుండా మతతత్వం వైపు మళ్లించిందని, ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాతంత్ర…

బిజెపికి అంశాల వారీ మద్దతు

Jan 25,2024 | 07:09

మాకు టిడిపి-జనసేన మధ్యే పోటీ కాంగ్రెస్‌ది డర్టీ గేమ్‌ ఎన్నికల్లో మేమే గెలుస్తాం ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌, డిబేట్‌లో జగన్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :…

రైతులు నో చెప్పినా నానో

Jan 25,2024 | 06:56

ఈ ఏడాది 5.94 లక్షల బాటిల్స్‌ 3 లక్షల టన్నుల సాధారణ ఎరువుకు కోత బలవంతపు పిఎం ప్రణామ్‌ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఏమాత్రం…

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి

Jan 25,2024 | 06:59

అదానీ అంబానీని కాపాడేందుకు మతాన్ని సాధనంగా వాడుతున్నారు  వైసిపి, టిడిపిలు మోడీ ముందు మోకరిల్లాయి ఎమ్మెల్యేలను ఐప్యాక్‌ మార్చడమా?  కార్పొరేట్‌ రాజకీయ కంపెనీలను నిషేధించాలి  సిపిఎం రాష్ట్ర…

బిజెపితో వైసిపి, టిడిపి కుమ్మక్కు-ఎపి పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

Jan 24,2024 | 20:56

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ఆరోపించారు. విశాఖలోని దసపల్లా హోటల్లో…

 రాజ్యసభ ఎన్నికల భయంతోనే స్పీకర్‌ చర్య

Jan 24,2024 | 20:58

– మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారు – మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్ల…

దోసపాడు పేదల పట్ల మొండి వైఖరి వీడాలి

Jan 24,2024 | 20:50

– వ్యకాస జిల్లా కార్యదర్శి రామకృష్ణా చేపల చెరువుల వద్ద పేదల నిరసన ప్రజాశక్తి – దెందులూరు (పశ్చిమగోదావరి జిల్లా): రెవెన్యూ అధికారులు మొండిగా వ్యవరిస్తున్నారని పశ్చిమగోదావరి…

తుది ఓటర్ల జాబితాపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు

Jan 25,2024 | 07:02

హైకోర్టులో సిఇసి నివేదిక ప్రజాశక్తి-అమరావతి : ఓటర్లు తుది జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చునని, అభ్యంతరాలను స్వీకరించి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) తగిన నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టుకు…