రాష్ట్రం

  • Home
  • పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ శకం ముగుస్తుంది :మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రం

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ శకం ముగుస్తుంది :మంత్రి కోమటిరెడ్డి

May 3,2024 | 15:45

నల్లగొండ: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ శకం ముగుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా తీన్మార్‌ మల్లన్న నామినేషన్‌ కార్యక్రమంలో కోమటిరెడ్డి…

రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా నిర్ణయాలు సరికావు

May 3,2024 | 22:09

సిఎస్‌కు చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరమని, అత్యంత దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

పింఛను లబ్ధిదారుల నరకయాతన

May 3,2024 | 15:31

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు … ప్రభుత్వం పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలో పింఛను నగదును జమ చేయడంతో లబ్ధిదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలామందికి…

సిరిసిల్లలో కోళ్ల వ్యాను ఢీకొని చిన్నారి మృతి

May 3,2024 | 15:02

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని కోళ్ల వ్యాను ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ విషాదకర…

క్యాన్సర్‌కు దివ్యౌషధం – లక్ష్మణ ఫలం..!

May 3,2024 | 14:51

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : సీతాఫలం తెలుసు,…. రామా ఫలం గురించి విన్నాం…. లక్ష్మణ ఫలం ఏమిటి ? అంటూ ఆశ్చర్యపోతున్నారా ? అయితే రండి పశ్చిమగోదావరి…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదు: హైకోర్టు

May 3,2024 | 14:46

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి…

ప్రధాని మోదీకి సమస్యలతో స్వాగతం పలుకుతాం

May 3,2024 | 14:38

జై భారత్‌ నేషనల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు ప్రజాశక్తి-వన్‌టౌన్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ప్రధాని మోదీకి సమస్యలతో స్వాగతం పలుకుతామని జైభారత్‌ నేషనల్‌ పార్టీ…

రైతు ప్రాణం తీసిన వరి కొయ్యలు

May 3,2024 | 14:20

నిజామాబాద్‌ : పొలంలోని వరికొయ్యలు ఓ రైతు ప్రాణాలను తీసింది. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్‌ జిల్లా, సిరికొండ మండలం పోతునూరులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ…

నీట్‌ కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు

May 3,2024 | 14:14

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్‌,…