రాష్ట్రం

  • Home
  • అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు…

రాష్ట్రం

అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు…

Dec 11,2023 | 10:01

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖ) : విశాఖ తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. నావికుల ప్రదర్శనలు ఒళ్లు జలదరింపజేశాయి. తూర్పు నౌకాదళం శక్తి సామర్థ్యాలకు…

ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం జిల్లా)ఒపిఎస్‌ అమలు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడంతో, మనోవేదనకు గురై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరంపురం…

సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు- నాదెండ్ల మనోహర్‌

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందనిజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గుండ్లకమ్మ…

17న ‘మూడు రాజధానుల’ పై నిరసన

Dec 11,2023 | 08:16

– నాలుగేళ్లు నిండిన సందర్భంగా వర్సిటీ ఎదుట భారీ సభ – తుళ్లూరు సమావేశంలో రాజధాని రైతులు వెల్లడి ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా)ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి…

ఐక్య పోరాటాలతోనే ‘తపాలా’ను కాపాడుకోవాలి

Dec 11,2023 | 08:16

-ఎన్‌ఎఫ్‌పిఇ గుర్తింపు తొలగింపు అన్యాయం -సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా)కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని…

వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ

Dec 11,2023 | 08:16

వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం దేశానికే తలమానికం టెర్మినల్‌ భవన నిర్మాణ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి దేశంలో విమానయాన రంగాన్ని…

మోడీ పాలనలో వ్యవసాయ రంగం పతనం

Dec 11,2023 | 08:15

– రైతు కవనంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి…

నూతన విద్యా విధానంతో పేదలకు విద్య దూరం

Dec 11,2023 | 08:15

-సమాజ మార్పులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి -యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పిడిఎఫ్‌ పూర్వ ఫ్లోర్‌ లీడర్‌ బాలసుబ్రమణ్యం -డిఎస్‌సి వెంటనే ప్రకటించాలని తీర్మానం ప్రజాశక్తి- ఏలూరు…

” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” : సిఎం రేవంత్‌ రెడ్డి

Dec 11,2023 | 08:14

హైదరాబాద్‌ : ” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” అని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…