రాష్ట్రం

  • Home
  • నూజివీడు విద్యార్థికి ‘పది’లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

రాష్ట్రం

నూజివీడు విద్యార్థికి ‘పది’లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Apr 23,2024 | 00:18

ప్రజాశక్తి – యంత్రాంగం : పదో తరగతి పరీక్షల్లో ఏలూరు జిల్లా నూజివీడు విద్యార్థిని స్టేట్‌ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. నారాయణ విద్యాసంస్థలో చదివిన ముసునూరు మండలం రమణక్కపేటకు…

సాగర్‌ కాలువలో ముగ్గురు మృతి

Apr 23,2024 | 00:16

 ఆలస్యంగా వెలుగులోకి ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో సోమవారం వెలుగుచూసింది.…

ముఖ్యమంత్రి జగన్‌పై 26 కేసులు

Apr 23,2024 | 00:16

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై 26 కేసులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా జగన్‌ తరఫున బాబారు వైఎస్‌.మనోహర్‌రెడ్డి…

లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు

Apr 23,2024 | 07:56

లెనిన్‌ చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం పోరాట యోధుడు లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం…

సర్టిఫికెట్లలో తప్పుల సవరణ చర్యలు సులభంగా ఉండాలి : హైకోర్టు తీర్పు

Apr 22,2024 | 23:30

ప్రజాశక్తి-అమరావతి : ఇంటర్మీడియట్‌, పదోతరగతి సర్టిఫికెట్లలో పేర్లు, తేదీలు తప్పుగా వస్తే వాటిని సరిచేసే విధానం సులభతరం చేయాలని ఆయా బోర్డులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.…

ప్రజలను మోడీ బెదిరిస్తున్నారు

Apr 22,2024 | 23:45

అసలు సినిమా చూపిస్తానని అనడంలో ఆంతర్యం ఏమిటి? అమరావతిలోనే రాజధాని : బివి రాఘవులు భారీ ర్యాలీతో మంగళగిరి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు నామినేషన్‌ ప్రజాశక్తి-…

మెరిసిన బాలికలు

Apr 23,2024 | 01:17

‘పది’ ఫలితాల్లో వారిదే పైచేయి  599 మార్కులు సాధించిన నాగ మనస్వి  మొత్తం 86.69శాతం ఉత్తీర్ణత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి ఫలితాల్లో బాలికలు పై…

దేశంలోనే ధనిక అభ్యర్థిగా పెమ్మసాని

Apr 22,2024 | 23:25

రూ.5700 కోట్ల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఆస్తి మొత్తం రూ.5700 కోట్లుగా…

ఆర్‌జివి హత్యకు టిడిపి కుట్ర : పోసాని మురళీకృష్ణ

Apr 22,2024 | 22:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు టిడిపి కుట్ర పన్నిందని ఎపి ఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోసాని మురళీకృష్ణ ఆరోపించారు. రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు…