రాష్ట్రం

  • Home
  • 20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

రాష్ట్రం

20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

Feb 19,2024 | 08:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో…

ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

Feb 18,2024 | 20:53

-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు…

పాత పెన్షన్‌పై సిఎం హామీ అమలు చేయాలి

Feb 18,2024 | 19:12

సిపిఎస్‌ ఉద్యోగుల నిర్బంధం సరికాదు సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని…

ఫైర్‌ సర్వీసెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయం ప్రారంభించిన సీఎం

Feb 18,2024 | 16:04

తెలంగాణ : ఫైర్‌ సేఫ్టీ డిపార్ట్‌ మెంట్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక…

నెల్లూరులో విష జ్వరాలు విజృంభణ

Feb 18,2024 | 15:40

నెల్లూరు:నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా…

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

Feb 18,2024 | 15:17

రంగారెడ్డి : బస్సు నడుపుతుండగానే డ్రైవర్‌ గుండెపోటుతో స్టీరింగ్‌ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్‌ డిపోకు చెందిన బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా…

ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

Feb 18,2024 | 15:07

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌…

రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం : సిపిఐ నారాయణ

Feb 18,2024 | 14:56

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన…

విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌

Feb 18,2024 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణ అభివఅద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌…