ఐపీఎల్ బెట్టింగ్.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి…
హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి…
ప్రజాశక్తి-అమరావతి : నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి…
428 నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా…
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిలింనగర్లోని ఓ పబ్లో పీకల వరకు మద్యం తాగిన యువకులు ఓ యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా…
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి వంతపాడే పార్టీలను ఓడిద్దాం సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం అభ్యర్థులు శనివారం…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం తెలంగాణ సిపిఎం ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సిఎంతో పాటు…
-సిపిఎం, సిపిఐ ప్రకటన ప్రజాశక్తి – అమరావతి :తెనాలి శాసనసభ నియోజకవర్గంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి శవల గోపాల్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర…
ప్రమాదాల్లో మరణించిన 11 మంది ‘108’ సిబ్బంది బాధిత కుటుంబాలకు రూ.80.6 లక్షల సాయం ఎపి 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ చొరవ ప్రజాశక్తి –…