రాష్ట్రం

  • Home
  • తిరుమలలో సర్వదర్శనానికి 10 గంటల సమయం

రాష్ట్రం

తిరుమలలో సర్వదర్శనానికి 10 గంటల సమయం

Feb 11,2024 | 15:37

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి వచ్చిన యాత్రికులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు…

బాలాంత్రం లాకులు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Feb 11,2024 | 15:50

ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ) : లారీ , స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కే.గంగవరం మండలంలోని బాలాంత్రం…

శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై ఎసిబీ ముమ్మర దర్యాప్తు

Feb 11,2024 | 15:25

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌…

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

Feb 11,2024 | 15:18

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా…

తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీ

Feb 11,2024 | 15:06

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే…

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు కెవిపిఎస్‌ నాయకుల పరామర్శ

Feb 11,2024 | 15:01

విచారణ లేకుండ దీర్ఘకాలం రిమాండ్‌లో మగ్గిన శ్రీనుకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి-విజయవాడ : కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు…

విజయవాడ విద్యుత్‌ ధర్నాలో పాల్గొనవద్దు.. సిఐటియు నేతలకు పోలీసు నోటీసులు

Feb 11,2024 | 14:23

 ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : ఈనెల 12వ తేదీన యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన ధర్నాలో పాల్గొనవద్దని.. తిరుపతి అలిపిరి…

జెవివి తెలంగాణ నేత ఆదినారాయణ కన్నుమూత

Feb 11,2024 | 13:05

ప్రజాశక్తి-హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యపుస్తక రచయిత మరియు ఎడిటర్, జన విజ్ఞాన వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్…

దగా డీఎస్సీని రద్దు చేయాలి : ఏఐవైఎఫ్‌

Feb 11,2024 | 13:00

మెగా డీఎస్సీ కోరుతూ సీఎం ఇంటి ముట్టడికి ఏఐవైఎఫ్‌ పిలుపు ఉద్రిక్తత..నాయకులు అరెస్ట్‌ ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టుల సంఖ్య 6వేల 100…