రాష్ట్రం

  • Home
  • సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

రాష్ట్రం

సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సభలకు ప్రజలు తరలి వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక వారిని కూలీలు అని అవమానించడం తగదని సాంఘిక సంక్షేమశాఖ…

రూ.101 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల మరమ్మతులు

Apr 17,2024 | 00:27

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 1,669 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను రూ.101 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని, ఆ పనులన్నీ వారం…

తోట త్రిమూర్తులును దోషిగా తేల్చడంపై సిపిఎం హర్షం

Apr 16,2024 | 22:13

కఠిన శిక్ష పడేలా చూడాలి : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులును దోషిగా ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు…

మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు

Apr 16,2024 | 22:11

బాబు అభివృద్ధి బోగస్‌… ఆయన వస్తే వ్యవస్థలు, సంక్షేమం రద్దు పవన్‌ పెళ్లిళ్లపై మరోసారి విమర్శలు చంద్రబాబు మోసాలు, పేదల మధ్య సాగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు…

ధర్మవరంలో డ్రైవర్‌ దారుణహత్య

Apr 16,2024 | 21:57

ఆటో కిరాయి విషయంలో ఘర్షణ ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ రైల్వే స్టేషన్‌ సమీపంలో డ్రైవర్‌ దారుణహత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన…

వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

Apr 16,2024 | 21:55

 ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని…

బాలికపై సామూహిక అత్యాచారం

Apr 16,2024 | 21:49

ప్రజాశక్తి – అవనిగడ్డ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పుతామని చెప్పి ఓ దళిత బాలికపై ముగ్గురు…

వేమన వర్సిటీలో పిజి విద్యార్థిని ఆత్మహత్య

Apr 16,2024 | 21:46

ప్రజాశక్తి- కడప అర్బన్‌/రాజంపేట అర్బన్‌ : యోగి వేమన యూనివర్సిటీలో పిజి బయో టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సుల్తానా (22) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం…