రాష్ట్రం

  • Home
  • ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

రాష్ట్రం

ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

Mar 7,2024 | 15:19

ప్రజాశక్తి-అనకాపల్లి : సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో సీపీఎం నేతలను నిర్భందం చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు…

cm jagan: అనకాపల్లి చేరుకున్న సీఎం జగన్‌

Mar 7,2024 | 11:20

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్‌ అక్కడి నుంచి అనకాపల్లి చేరుకున్నారు. అనకాపల్లి…

నేడు ఢిల్లీకి పవన్‌, చంద్రబాబు..

Mar 7,2024 | 11:00

ప్రజాశక్తి-అమారావతి : కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం ఏపీ బీజేపీ…

MSME: దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర కీలకం

Mar 7,2024 | 11:01

స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ ప్రజాశక్తి -గాజువాక : దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర ఎంతో కీలకమని స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ అన్నారు. బుధవారం గాజువాక ఆటోనగర్‌లో ఎంఎస్‌ఎంఇ ఎక్స్‌పోను…

విమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, బర్న్‌ విభాగాలు ప్రారంభం

Mar 7,2024 | 09:49

ప్రజాశక్తి-ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ జిల్లా ఆరిలోవ హెల్త్‌సిటీ పరిధిలో ఉన్న విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో అత్యాధునిక పరికరాలతో కూడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ…

బిసి రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి? 

Mar 7,2024 | 09:45

టిడిపి డిక్లరేషన్‌తో చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిసిల రిజర్వేషన్‌ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా టిడిపి ప్రకటించిన బిసి డిక్లరేషన్‌తోఈ చర్చ…

‘పాట్‌’ అమలులో రాష్ట్రమే ఉత్తమం

Mar 7,2024 | 09:42

ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెర్ఫార్మెన్స్‌, అచీవ్‌, ట్రేడ్‌ (పిఎటి) పథకానికి పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమం అని…

జగన్‌ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు 

Mar 7,2024 | 09:38

మాజీ మంత్రి గంటా ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాయమాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ ప్రజలు లేరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…

ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు జగన్‌ మరో నాటకం 

Mar 7,2024 | 09:37

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేసేందుకు ఎన్నికలయ్యాక విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామంటూ…