ఇసుక, మాంగనీస్ మైన్స్ రెన్యువల్ చేయాల్సిందే..
విజయనగరం కలెక్టరేట్ ఎదుట విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి /కోట : విశాఖ స్టీల్ప్లాంట్కు అవసరమైన ఇసుక, మాంగనీస్ ఓర్ తవ్వకాల…
విజయనగరం కలెక్టరేట్ ఎదుట విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి /కోట : విశాఖ స్టీల్ప్లాంట్కు అవసరమైన ఇసుక, మాంగనీస్ ఓర్ తవ్వకాల…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం కొండలపైన మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని…
అసెంబ్లీ స్పీకర్కు, మండలి చైర్మన్కు వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసిపి అధిష్టానం అనర్హత వేటు వేసింది పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు,…
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6తో గడువు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 5లక్షల మంది…
ధర్నాకు విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : విజయవాడలో తలపెట్టిన 36 గంటల ధర్నాకు వెళ్లకుండా యుటిఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను అనకాపల్లి…
ప్రజాశక్తి-క్యాంపస్(తిరుపతి): .దొంగ, బోగస్ ఓట్లుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. ఉదయం నుంచి చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన…
ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ఆందోళన విజయవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బందర్ రోడ్డులో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల కోసం చేస్తున్న…
జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన మంత్రి సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీల హెచ్చరిక ప్రజాశక్తి-గజపతినగరం : తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం మంత్రి…
ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం,…