రాష్ట్రం

  • Home
  • ఇసుక, మాంగనీస్‌ మైన్స్‌ రెన్యువల్‌ చేయాల్సిందే..

రాష్ట్రం

ఇసుక, మాంగనీస్‌ మైన్స్‌ రెన్యువల్‌ చేయాల్సిందే..

Jan 8,2024 | 20:22

విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి /కోట : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఇసుక, మాంగనీస్‌ ఓర్‌ తవ్వకాల…

రోడ్లు నిర్మించాలి.. ఐటిడిఎ డిఎ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా

Jan 8,2024 | 20:17

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం కొండలపైన మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని…

నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Jan 8,2024 | 20:10

అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసిపి అధిష్టానం అనర్హత వేటు వేసింది పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు,…

100 రోజుల్లో అభయహస్తం అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి

Jan 11,2024 | 14:14

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6తో గడువు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 5లక్షల మంది…

ఉపాధ్యాయులపై నిర్బంధం

Jan 8,2024 | 22:34

ధర్నాకు విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : విజయవాడలో తలపెట్టిన 36 గంటల ధర్నాకు వెళ్లకుండా యుటిఎఫ్‌ నాయకులను, ఉపాధ్యాయులను అనకాపల్లి…

తిరుపతిలో ఉద్రిక్తత..ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పులివర్తి నాని

Jan 8,2024 | 17:07

ప్రజాశక్తి-క్యాంపస్‌(తిరుపతి): .దొంగ, బోగస్‌ ఓట్లుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. ఉదయం నుంచి చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన…

విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత – అరెస్టులు

Jan 8,2024 | 17:33

ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ఆందోళన విజయవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బందర్ రోడ్డులో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల కోసం చేస్తున్న…

విజయనగరంలో మంత్రి బొత్స వాహనాన్ని అడ్డగించిన అంగన్వాడీలు

Jan 8,2024 | 17:39

జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన మంత్రి సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీల హెచ్చరిక ప్రజాశక్తి-గజపతినగరం : తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం మంత్రి…

రండి.. డ్రగ్స్‌ మహమ్మారిపై పోరాడుదాం.. ప్రజలకు లోకేష్‌ పిలుపు

Jan 8,2024 | 15:47

ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం,…