రాష్ట్రం

  • Home
  • శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా

రాష్ట్రం

శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా

May 20,2024 | 21:48

ప్రజాశక్తి – కలెక్టరేట్‌, సీతమ్మధార (విశాఖపట్నం) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థ శ్రీచైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

వేతన ఒప్పందం కోసం ఫుడ్‌ ఫ్యాట్స్‌ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

May 20,2024 | 20:36

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : యాజమాన్యం మొండి వైఖరి వీడి వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫుడ్‌ ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (3ఎఫ్‌)…

పంట, మురుగు కాల్వలను అభివృద్ధి చేయండి : ఎపి కౌలు రైతుల సంఘం

May 20,2024 | 20:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మరికొన్ని రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో మురుగు, పంట కాల్వల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎపి…

నిర్ణీత సమయానికి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం

May 20,2024 | 20:28

పనులను పరిశీలించిన సిఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిఎంఆర్‌ ప్రతినిధులను…

పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం.. లైవ్‌

May 20,2024 | 18:29

ప్రజాశక్తి-విజయవాడ : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా దేశ సమైక్యత – ఎదురవుతున్న సవాళ్ళు అనే అంశంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు స్మారకోపన్యాసం లైవ్‌..…

రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన

May 20,2024 | 18:28

ప్రజాశక్తి-తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రేణిగుంట – గుల్బర్గా స్టార్‌ అలియన్స్‌ విమాన సర్వీసును ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమానాశ్రయంలోనే మధ్యాహ్నం…

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతల కలకలం..

May 20,2024 | 22:25

ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో మరోసారి రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద సోమవారం సాయంత్రం చిరుతలను…

June 5 వరకు పల్నాడులో 144 సెక్షన్‌ : జిల్లా కలెక్టర్‌

May 20,2024 | 14:32

పల్నాడు : పల్నాడు జిల్లాలో జూన్‌ 5వ తేదీ వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో…

రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

May 20,2024 | 14:10

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్‌లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…