రాష్ట్రం

  • Home
  • బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్‌

రాష్ట్రం

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్‌

May 26,2024 | 10:48

హైదరాబాద్‌ :తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సఅష్టిస్తున్న బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

ఆధార్‌ ఉచిత అప్డేట్‌కు జూన్‌ 14 చివరి తేదీ

May 26,2024 | 10:41

హైదరాబాద్‌ :ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసేందుకు జూన్‌ 14 చివరి తేదీగా యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్‌ 14 తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకొనేవారు రుసుము చెల్లించాల్సి…

TG SSC Supply Exam 2024 : హాల్‌టికెట్లు విడుదల

May 26,2024 | 10:12

తెలంగాణ : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లు ఎస్‌ఎస్‌సి బోర్డు వెబ్‌ సైట్‌లో పొందుపరిచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న…

ఉప్పాడలో రాకాసి అలలు

May 26,2024 | 09:55

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ కాకినాడ సముద్రతీరంలో ఆదివారం వేకువజాము నుండి రాకాసి అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతం అతలాకుతలంగా మారింది. బీచ్‌ రోడ్డుగుండా ప్రయాణించే…

నేడు తీరం దాటనున్న తుపాను

May 26,2024 | 08:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఉత్తరం వైపుగా కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. అర్ధరాత్రికి…

తులసి మరణం అంగన్‌వాడీ ఉద్యోగులకు తీరనిలోటు

May 26,2024 | 08:28

యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు వై.తులసి అకాలమరణం…

సిఐటియు తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ హఠాన్మరణం

May 26,2024 | 08:17

ప్రజాశక్తి- రౌతులపూడి : సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ (39) శనివారం హఠాన్మరణం చెందారు. ఆయన స్వగ్రామైన రౌతులపూడి మండలం రామకృష్ణాపురంలోని తన…

అసైన్డ్‌ భూములను కాజేసిన సిఎస్‌

May 26,2024 | 08:10

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణ పరువునష్టం దావా వేస్తా : సిఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం)/అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలో రూ.2000 కోట్ల విలువైన…

ఓట్లు తారుమారుకు మోడీ యత్నాలు! 

May 26,2024 | 08:05

ప్రజాస్వామ్యం పట్ల ఓటర్లలో ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత కల్పించాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి జిల్లా) : ఈ ఎన్నికల్లో మోడీ ఎలాగైనా గెలవాలని…