రాష్ట్రం

  • Home
  • అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

రాష్ట్రం

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

Jan 5,2024 | 12:40

తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌ జెఎన్‌టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను…

విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Jan 5,2024 | 12:18

విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్‌ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు.…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Jan 5,2024 | 12:07

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలంటూ … హైవేపై ధర్నా

Jan 5,2024 | 11:51

తాడిపత్రి (అనంతపురం) : వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌ పై దాడి చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ……

నవరత్నాల ఇళ్లు అరదేదెప్పుడు ?

Jan 5,2024 | 11:16

నత్తనడకన 13 లక్షల ఇళ్ల పురోగతి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : నవరత్నాల్లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితి…

1,506 మంది బాల కార్మికులకు విముక్తి

Jan 5,2024 | 11:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎపి సిఐడి సోషల్‌ వింగ్‌ గతేడాది చేపట్టిన స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా 1,506 బాల కార్మికులకు విముక్తి కల్పించింది. ఈ…

బిసి నేతలకు టిడిపి విశ్వవిద్యాలయం

Jan 5,2024 | 10:55

జయహో బిసి వర్క్‌షాప్‌లో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారుచేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో…

సాధారణ ఎన్నికల నిర్వహణపైపటిష్ట కార్యాచరణ : సిఎస్‌

Jan 5,2024 | 10:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా, సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని…

పార్టీ ఆదేశిస్తే ఆంధ్రలోనే కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తా : వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 10:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ,కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాననన్నారు. పార్టీ…