రాష్ట్రం

  • Home
  • వాయు’గండం’!

రాష్ట్రం

వాయు’గండం’!

May 22,2024 | 23:58

..మత్స్యకారులు వేటకెళ్లద్దు – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు – ఎం-1, డి-1 మధ్య తెగిన లింక్‌

May 22,2024 | 23:46

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805)లోని ఎం-1, డి-1 కోచ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు బయలుదేరిన కొద్దిసేపటికే రెండుగా…

అమ్మకానికి చిన్నారి

May 22,2024 | 23:45

– రూ.4.5 లక్షలకు విక్రయించే యత్నం – ముఠాను పట్టుకున్న మేడిపల్లి పోలీసులు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఏ తల్లి కన్న బిడ్డో.. ఎవరికి బరువైందో.. అమ్మకానికి…

శుక్రవారం నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

May 22,2024 | 23:26

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్థులు…

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

May 22,2024 | 23:23

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఆర్థిక ఇబ్బందులు.. భూ తగాదాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన…

గుంటూరులో రియల్టర్‌ దారుణ హత్య

May 22,2024 | 23:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వారు…

పరారిలో ఎమ్మెల్యే పిన్నెల్లి-లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

May 22,2024 | 22:58

– తెలంగాణా, ఎపి పోలీసుల ఉమ్మడి గాలింపు -అరెస్ట్‌ వదంతులతో మాచర్లలో ఉద్రిక్తత ప్రజాశక్తి-యంత్రాంగం:ఇవిఎం ధ్వంసం చేస్తూ వెబ్‌ కెమెరాకు చిక్కిన మాచర్ల ఎంఎల్‌ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

ఎల్లుండి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 22,2024 | 22:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 3 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు…

కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌

May 22,2024 | 22:52

– 803 వాహనాలు సీజ్‌ – డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు.…