రాష్ట్రం

  • Home
  • వరంగల్‌ జిల్లాలో తీవ్ర విషాదం..

రాష్ట్రం

వరంగల్‌ జిల్లాలో తీవ్ర విషాదం..

May 14,2024 | 15:00

హైదరాబాద్‌ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లా సంగెం మండల పరిధిలోని చింతపల్లి రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ పై కేసు నమోదు

May 14,2024 | 14:34

గుంటూరు (తెనాలి) : సార్వత్రిక ఎన్నికల వేళ .. తెనాలి పోలింగ్‌ బూత్‌లో నిన్న ఉద్రిక్తత నెలకొన్న సంగతి విదితమే. పోలింగ్‌ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన…

మంత్రి బుగ్గనపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు

May 14,2024 | 21:21

33 మంది అనుచరులపైనా… ప్రజాశక్తి – బేతంచెర్ల (నంద్యాల) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదయ్యింది. పోలీసులు…

సింగనమల నియోజవర్గంలో పెరిగిన పోలింగ్‌ : టిడిపి-వైసిపి ఆశలు

May 14,2024 | 14:46

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సింగనమల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ లో నియోజకవర్గ వ్యాప్తంగా 86 శాతం పోలింగ్‌ జరగడం తో నియోజకవర్గంలో వైసీపీ తరఫున…

వరంగల్‌ జిల్లా స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన సీపీ

May 14,2024 | 13:15

వరంగల్‌ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన…

బ్యాలెట్‌ బాక్స్‌ల భద్రతపై కృష్ణా జిల్లా ఎస్పీ-కలెక్టర్‌ సమీక్ష

May 14,2024 | 13:08

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : సార్వత్రిక ఎన్నికలు -2024 పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తికాగా, ఓటింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌ను భద్రపరచబోయే కృష్ణ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం…

పోలింగ్‌ పూర్తయినా.. ఆగని టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య వివాదం

May 14,2024 | 13:01

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తయినా.. వైసిపి అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల టిడిపి ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. పల్నాడు…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 14,2024 | 12:28

హైదరాబాద్‌ : కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక…