రాష్ట్రం

  • Home
  • వెలిమినేడులోని ఎంపీఎల్‌ కంపెనీ ముందు ఉద్రిక్తత

రాష్ట్రం

వెలిమినేడులోని ఎంపీఎల్‌ కంపెనీ ముందు ఉద్రిక్తత

Jan 18,2024 | 14:29

చిట్యాల టౌన్‌ :నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీఎల్‌ కంపెనీ విస్తరణ పై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. దానికి…

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

Jan 18,2024 | 14:23

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన…

దీవిస్ పైప్ లైన్లు తొలగించాలి

Jan 18,2024 | 13:18

రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు… సమస్య పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తాం ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : దీవిస్ పరిశ్రమ నుండి సముద్రపులోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలని కోనపపేట మత్స్యకారులు…

తమ్మినేని వీరభద్రంకు మంత్రుల పరామర్శ

Jan 20,2024 | 11:12

హైదరాబాద్‌: లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి…

వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి : కొడాలి నాని

Jan 18,2024 | 13:29

ప్రజాశక్తి-గుడివాడ : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని…

గుడివాడలో టెన్షన్‌.. టెన్షన్‌..

Jan 18,2024 | 13:20

పోలీసులకు టిడిపి-జనసేన నేతల వాగ్వాదం ప్రజాశక్తి-గుడివాడ: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గురువారం టిడిపి, వైసిపి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గురువారం గుడివాడలో టిడిపి రా కదలిరా సభలో…

తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

Jan 18,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్‌ లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ

Jan 18,2024 | 12:07

ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ…

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ప్రదర్శన ప్రారంభం

Jan 18,2024 | 11:52

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…