ప్రజాగళంపేరుతో మరో మోసం : సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాగళం పేరుతో టిడిపి, జనసేన, బిజెపి లు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాగళం పేరుతో టిడిపి, జనసేన, బిజెపి లు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు…
సిఇఒకు అచ్చెన్నాయుడు ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల వైబ్సైట్లలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రుల ఫొటోలు తొలగించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…
పలమనేరు ఘటనతో అధికారుల ఆదేశాలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న ప్యాడ్లతో విద్యార్ధులు పరీక్షకు రావద్దని విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులకు…
సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత మాకినేని బవసపున్నయ్య కోడలు, ప్రజావైద్యులు డాక్టర్ త్రిపుర…
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. సోమవారం ఆమె పంపిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. 2019 సెప్టెంబర్…
హైకోర్టులో కెఎ పాల్ పిటిషన్ ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘానికి…
యువకుడు మృతి ప్రజాశక్తి – చాగలమర్రి (నంద్యాల) : వేలంపాటలో ఘర్షణ చోటు చేసుకొని కత్తి పోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా…
సిపిఎం ఆధ్వర్యాన ధర్నా ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదాని గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని, విశాఖ జగ్గు జంక్షన్ మీదుగా పోర్టు భారీ వాహనాల రాకపోకల…
ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర సరిహద్దుల్లో వున్న చెక్పోస్టులను రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం…