దుర్గమ్మను దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి, వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా) :విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గురువారం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు…
ప్రజాశక్తి, వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా) :విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గురువారం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు…
ప్రజాశక్తి-రాజంపేట రూరల్ :తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు గురువారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తాళ్లపాకలోని ధ్యానమందిరం…
ప్రజాశక్తి- ఏలూరు అర్బన్ :ఏలూరు నగరపాలక సంస్థలో పని చేస్తున్న 60 మంది క్లాప్ ఆటో డ్రైవర్లకు గత నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు…
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) :ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన, నష్టపోయిన టిడిపికి చెందిన వారిని నాయకులు పరామర్శించేందుకు చేపట్టిన ‘చలో మాచర్ల’కు పోలీసులు…
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు (నెల్లూరు) :విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా టిపిగూడూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలో అన్నం నరసయ్య…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డిపిటి), డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ…
నరసరావుపేట: పోలింగ్ రోజున గురజాల నియోజకవర్గంలో హింసకు పాల్పడిన నిందితులను పోలీసులు నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. పిడుగురాళ్లకు చెందిన 50 మంది ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడినట్లు…
గుడివాడ : వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగఅహంలో నందివాడ మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో కుప్పకూలిపోయినట్లు…