రాష్ట్రం

  • Home
  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం : ఎస్పీ జి.బిందుమాధవ్‌

రాష్ట్రం

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం : ఎస్పీ జి.బిందుమాధవ్‌

Apr 5,2024 | 11:11

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు…

బైక్‌ ని ఢీకొట్టిన కారు – వ్యక్తి మృతి

Apr 5,2024 | 10:25

ప్రజాశక్తి -మార్టూరు రూరల్‌ (బాపట్ల) : బైక్‌ ని కారు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మార్టూరులో శుక్రవారం చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన ఘటన…

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కొండా నరేంద్ర

Apr 5,2024 | 11:07

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోటకు చెందిన టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ నరేంద్ర…

దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించండి : కెటిఆర్‌

Apr 5,2024 | 08:51

తెలంగాణ : ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు…

ఎన్నికల శంఖారావం పూరిస్తున్నా : షర్మిల

Apr 5,2024 | 11:54

అమరావతి : ఎపిలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ … ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు షర్మిల శుక్రవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ”దేవుడి దీవెనలతో, నాన్న…

నేడు కరీంనగర్‌లో కెసిఆర్‌ పర్యటన

Apr 5,2024 | 07:39

కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం రోడ్డుమార్గంలో…

దగాపడ్డ కౌలు రైతు

Apr 5,2024 | 04:40

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విభజిత ఆంధ్రప్రదేశ్‌ను పదేళ్లపాటు ఏలిన టిడిపి, వైసిపి ప్రభుత్వాలు వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు తీరని వ్యధ మిగిల్చాయి. కేంద్ర…

కష్టాల నిలయంగా టిడ్కో కాలనీ

Apr 5,2024 | 03:39

 గుడివాడలో అవస్థలు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అభివృద్ధి కమిటీ పోరాటంతో వెలిగిన లైట్లు ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : రాష్ట్రంలో అతిపెద్దదైన గుడివాడ టిడ్కో కాలనీలో ప్రజల…

కూటమిలో మార్పులు చేర్పులు?

Apr 5,2024 | 11:55

 నర్సాపురం ఎంపి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు  మరికొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్ధులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో మార్పులు, చేర్పులు ఉంటుందనే చర్చ ఆయా పార్టీల్లో జరుగుతుంది.…