ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…
– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు – పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో శాఖ కమిషనరు చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. ఏప్రిల్ 27న జరిగిన ఈ…
– 25 రోజుల్లో కూటమిదే అధికారం – జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత…
ప్రజాశక్తి- యంత్రాంగం :నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకపక్షాలను ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన ఉద్యమ నేతలను చట్ట సభలకు ఎన్నుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చివరకు అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అందుకే…
– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, అమరావతి బహుజన జెఎసి నేత బాలకోటయ్య హౌస్ అరెస్టు నిర్బంధాన్ని ధిక్కరించి ఇండియా వేదిక సభకు వచ్చిన పద్మశ్రీ ప్రజాశక్తి…
పల్నాడులో ఉద్రిక్తత – హోమ్ ఓటింగ్ విషయంలో వివాదం – పరస్పరం రాళ్లు రువ్వుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు ప్రజాశక్తి-ముప్పాళ్ల (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా ముప్పాళ్ల…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి :రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. 10,…