కాంగ్రెస్లోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-విజయవాడ : వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా…
ప్రజాశక్తి-విజయవాడ : వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు…
అనకాపల్లి: జనసేనలో చేరుతున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్…
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తక్కువ ఓట్ల…
ప్రజాశక్తి-యంత్రాంగం: లెనినిజం ఎప్పటికీ అజేయమని వక్తలు పేర్కొన్నారు. కారల్ మార్క్స్ ఏంగిల్స్ రూపొందించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి లెనిన్ అని కొనియాడారు. ఆ…
– ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయరు? – మణిపూర్ ఘటనపై జగన్ ఎందుకు నోరు మెదపరు? – పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
– పలు పుస్తకాల ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సోషలిజం అజరామరమని, పేదలు, కూలీలు, శ్రామికులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని, ఎర్రజెండా ఉన్నంతకాలం శ్రామికవర్గ పోరాటాలు…
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…
-‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రజాశక్తి- గుంటూరు:ప్రజాస్వామ్యంలో పిడిఎఫ్ వంటి ప్రశ్నించే గొంతులు అవసరమని శాసన మండలి చైర్మన్ కె.మోషెన్రాజు అన్నారు.…