రాష్ట్రం

  • Home
  • సజీవ జ్ఞాపకాల పందిరి ఫొటోగ్రఫీ – ఎఎన్‌యు ఉపకులపతి పి రాజశేఖర్‌

రాష్ట్రం

సజీవ జ్ఞాపకాల పందిరి ఫొటోగ్రఫీ – ఎఎన్‌యు ఉపకులపతి పి రాజశేఖర్‌

Feb 25,2024 | 08:29

ప్రజాశక్తి ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):మన కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచేదే ఫొటోగ్రఫీ అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ (ఎఎన్‌యు) ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు.…

తిరుమల కొండపై రద్దీ-20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న యాత్రికులు

Feb 25,2024 | 08:29

ప్రజాశక్తి -తిరుమల: తిరుమలకు శ్రీవారి యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి 15 గంటల…

27న విజయవాడ ధర్నాకు వెళ్లద్దు

Feb 25,2024 | 08:28

– యుటిఎఫ్‌ నేతలకు పోలీసుల నోటీసులు ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా)ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి, ఎపిజిఎల్‌ఐ, పిఎఫ్‌, తదితర ఆర్ధిక బకాయిలు చెల్లించాలని కోరుతూ విజయవాడలో…

ఒకే పార్లమెంట్‌ పరిధిలో వద్దు- ఉద్యోగుల బదిలీలపై ఇసి ఆదేశం

Feb 25,2024 | 08:28

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సాధారణ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను జిల్లా బదిలీల పేరుతో అదే పార్లమెంటరీ పరిధిలో…

99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా

Feb 25,2024 | 08:27

-విడుదల చేసిన చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ -జనసేనకు 24 అసెంబ్లీ -3 ఎంపి స్థానాలు -ఓటు బదిలీ జరగాలన్న ఇరు పార్టీల అధినేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశాంజనసేన పార్టీల…

రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ

Feb 24,2024 | 20:32

ప్రజాశక్తి – భీమవరం :నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసిపికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖలో ముఖ్యమంత్రిపై…

నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్‌

Feb 24,2024 | 16:35

హైదరాబాద్‌ : బ్రాండెడ్‌ వస్తువుల పేరిట నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ రెడ్‌ లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌,…

పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

Feb 24,2024 | 16:23

ప్రజాశక్తి-తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా పనికిరాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా…

మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 | 16:00

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని…