రాష్ట్రం

  • Home
  • పింఛను కోసం పడిగాపులు ..నలుగురు వృద్ధులు మృతి

రాష్ట్రం

పింఛను కోసం పడిగాపులు ..నలుగురు వృద్ధులు మృతి

Apr 3,2024 | 23:55

అవసరం మేరకు జమకాని డబ్బులు -సాయంత్రం వరకూ వేచి ఉన్న పింఛనుదారులు -సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు కరువు ప్రజాశక్తి-యంత్రాంగం :పింఛన్ల కోసం పింఛనుదారులు సచివాలయాల వద్ద…

విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

Apr 3,2024 | 23:45

– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? – కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు?…

పెన్షన్‌ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం

Apr 3,2024 | 23:42

తీవ్రంగా ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయాలకు రప్పించి వృద్ధులకు పెన్షన్‌ ఇవ్వలేని ప్రభుత్వ అసమర్థ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం…

రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు సీజ్‌ – సిఇఒ ఎంకె మీనా

Apr 3,2024 | 23:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌…

వైసిపికి కృపారాణి రాజీనామా

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి వైసిపికి రాజీనామా చేశారు. శ్రీకాకుళంలోని హోటల్‌ గ్రాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల…

ప్రతి ఇంటికి మంచి చేశాం

Apr 3,2024 | 23:20

– 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించాం – పింఛన్లపై చంద్రబాబు కుట్ర – వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతోందో ఆలోచించండి ‘మేమంతా…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ దారుణం

Apr 3,2024 | 23:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయిటీకరించాలని చూడడం దారుణమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ,…

మందుల కంపెనీలో అగ్నిప్రమాదం

Apr 3,2024 | 23:06

– బాయిలర్‌ పేలుడుతో ఏడుగురు మృతి – చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత – మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం ప్రజాశక్తి – హైదరాబాద్‌…

పెన్షన్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు- మాజీ మంత్రి పేర్ని నాని

Apr 3,2024 | 23:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పెన్షన్లు వృద్ధులకు అందకుండా చేసి ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం…