ఎపి ఇసెట్-2024 కన్వీనర్గా భానుమూర్తి
ప్రజాశక్తి-అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎపి ఇసెట్-2024) కన్వీనర్గా అనంతపురం జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు పిఆర్.భానుమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు జెఎన్టియు…