రాష్ట్రం

  • Home
  • ఎపి ఇసెట్‌-2024 కన్వీనర్‌గా భానుమూర్తి

రాష్ట్రం

ఎపి ఇసెట్‌-2024 కన్వీనర్‌గా భానుమూర్తి

Feb 3,2024 | 20:50

ప్రజాశక్తి-అనంతపురం:ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎపి ఇసెట్‌-2024) కన్వీనర్‌గా అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల సివిల్‌ ఇంజనీరింగ్‌ ఆచార్యులు పిఆర్‌.భానుమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు జెఎన్‌టియు…

రాష్ట్ర పరిపాలన నచ్చలేదు’విదేశీ విద్య’కు పేరు మార్పుతో కలత

Feb 3,2024 | 21:01

– సచివాలయ ఉద్యోగానికి వెల్ఫేర్‌ సెక్రటరీ రాజీనామా ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా):’జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్‌సి కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు.. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను తీసివేసి పేదలకు…

సిఎం రాక- సిపిఎం, సిఐటియు నేతల నిర్బంధం

Feb 3,2024 | 20:45

ప్రజాశక్తి – ఏలూరు జిల్లా యంత్రాంగం : వైసిపి తలపెట్టిన ‘సిద్ధం’ సభను అడ్డుకుంటారనే పేరుతో ఏలూరు జిల్లా పోలీసులు సిపిఎం, సిఐటియు, ప్రజాసంఘాల నేతలను నిర్బంధించారు.…

కరగపాడులో పెద్దపులి తిష్ట

Feb 3,2024 | 21:13

ప్రజాశక్తి-గోపాలపురం :ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా తిష్ట వేసింది.…

గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు

Feb 3,2024 | 20:58

ప్రజాశక్తి – అనంతపురం :గుప్తనిధుల తవ్వకాల ముఠాను అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. గుప్త నిధుల ముఠా వివరాలను డిఎస్‌పి గంగయ్య శనివారం విలేకరుల…

కాంగ్రెస్‌ నేతల నుంచి 306 దరఖాస్తులు

Feb 3,2024 | 20:22

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తుల…

కాంగ్రెస్ ని వైసిపి ఎప్పుడో కైవసం చేసుకుంది 

Feb 3,2024 | 18:15

ఆ నలుగురు చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఎంపై ఆంక్షలా?

Feb 3,2024 | 17:33

ఏలూరులో జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టులకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు దెందులూరులో వైఎస్సార్‌సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో…

ఒప్పందాలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు: టీఎస్‌ఆర్టీసీ

Feb 3,2024 | 16:05

హైదరాబాద్‌: బస్సుల్లో ప్రకటనలో ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూపాయలు 21.73 కోట్లని మోసం చేసిన కేసులో గో రూరల్‌ ఇండియా సంస్థ నిర్వాహకుడు వి సునీల్‌ అరెస్ట్‌…