రాష్ట్రం

  • Home
  • నెల్లూరులో భగ్గుమంటోన్న సూర్యుడు – ఖాళీగా రోడ్లు

రాష్ట్రం

నెల్లూరులో భగ్గుమంటోన్న సూర్యుడు – ఖాళీగా రోడ్లు

Apr 15,2024 | 12:42

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : ఈ ఏడాది భానుడి ప్రతాపం భగభగమంటోంది. తీవ్రంగా కాస్తున్న ఎండలకు బయటకు రావాలంటే చిన్న పిల్లలు, ముసలివారు అల్లాడిపోతున్నారు. సోమవారం నెల్లూరులో ఎండ…

15వ రోజు కొనసాగుతున్న సిఎం జగన్‌ బస్సు యాత్ర

Apr 15,2024 | 12:32

గన్నవరం : ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోమవారంనాడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం గన్నవరం మండలం కేసరపల్లి నుంచి యాత్ర…

జీ.డి నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ వి.ఎం థామస్‌కి తప్పిన ప్రమాదం

Apr 15,2024 | 17:28

నెల్లూరు : జీ.డి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ వి.ఎం థామస్‌కి తఅటిలో ప్రమాదం తప్పింది. గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

ఇది సిబిఐ కస్టడీ కాదు.. బిజెపి కస్టడీ : కవిత

Apr 15,2024 | 11:02

న్యూఢిల్లీ : ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో…

వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే అంబేద్కర్‌కు నివాళి

Apr 15,2024 | 09:59

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కుల నిర్మూలన కోసం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనం ఇచ్చే…

హాస్టల్‌ భవనంపైనుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య

Apr 15,2024 | 08:48

వేంపల్లె : హాస్టల్‌ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల…

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Apr 15,2024 | 08:24

రేపు 170 మండలాల్లో వడగాల్పులు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం 170 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 31 మండలాల్లో…

రాయి దాడి ఘటనపై ఎస్‌పి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాల దర్యాప్తు

Apr 15,2024 | 08:06

-అనుభవజ్ఞుడే కొట్టినట్లు ప్రాథమిక అంచనా – సిఎం పర్యటన నేపథ్యంలో భద్రతపై అనుమానాలు – హత్యాయత్నం కేసు నమోదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై…

రాయి కలకలం

Apr 15,2024 | 08:04

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అనకాపల్లి, గుంటూరు ప్రతినిధులు విశాఖ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు, గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనల్లో రాళ్ల…