వైసిపిలో పెనుమార్పులు
11 మందికి స్థానచలనం మంత్రులు మేరుగ, రజిని, ఆదిమూలపు నియోజకవర్గాల మార్పు త్వరలో 54 చోట్ల మార్పులు చేర్పులు పార్టీకి, పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె రాజీనామా…
11 మందికి స్థానచలనం మంత్రులు మేరుగ, రజిని, ఆదిమూలపు నియోజకవర్గాల మార్పు త్వరలో 54 చోట్ల మార్పులు చేర్పులు పార్టీకి, పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె రాజీనామా…
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఐపిఎస్ అధికారి అంజనీకుమార్ పై విధించిన సస్పెన్షన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో ……
అప్పటి వరకు రాజీలేని పోరాటం ధర్నాలో సిఐటియు ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపాల్టీలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్…
యువతకు గవర్నరు పిలుపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వినూత్న ఆలోచనలతో దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువతకు రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.…
20 నుంచి సమ్మె సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యలు పరిష్కారానికి పోరాటలే మార్గమని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన చలో…
పేదల భూస్వాధీన పోరాటంపై పోలీసుల ఓవరాక్షన్ ర్యాలీ చేస్తున్న సిపిఎం నాయకులు, పేదలు అరెస్టు ప్రజాశక్తి-గోరంట్ల :పేదలపై పోలీసులు మరోసారి జులుం ప్రదర్శించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని…
ప్రజాశక్తి – శ్రీకాకుళం, ఆమదాలవలస: ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా…
ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటుపరం కాకుండా ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ కాసల…
విశాఖలో భారీ సభ హాజరుకానున్న చంద్రబాబు, పవన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సభను టిడిపి భారీగా…