తిరుమలలో హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలలో మాత్రమే యాత్రికులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలలో మాత్రమే యాత్రికులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో జరిగిన…
ఒంగోలు :ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల…
దేవరాపల్లి (అనకాపల్లి) : ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని, 2024 బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గ వేతనం…
హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బృందాలుగా…
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి నగరంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా…
ప్రజాశక్తి-విజయవాడ : గత 42 రోజులుగా అంగన్వాడీల సమ్మెతో మూతపడ్డ అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెరుచుకున్నాయి. కేంద్రాలకు చేరుకున్న చిన్నారులు ఆట, పాటలతో సందడి…
ఏలూరు : ‘ మమ్మల్ని కూడా పట్టించుకోండి.. న్యాయమేగా ‘ అంటూ … తమ సమస్యల పరిష్కారం కోరుతూ డిఆర్డిఎ వైఎస్సార్ క్రాంతి పథకం (సెర్ఫ్) ఉద్యోగుల…
కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సిటీలో చెత్త వేయొద్దు అన్నందుకు శానిటరీ…