రాష్ట్రం

  • Home
  • సైబర్‌ నేరాల బారిన పడుతున్నది అత్యధికంగా వారే : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

రాష్ట్రం

సైబర్‌ నేరాల బారిన పడుతున్నది అత్యధికంగా వారే : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

Feb 2,2024 | 14:43

హైదరాబాద్‌ : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కఅషి చేస్తున్నదని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన…

పోలీసుల్ని’స్మ‌గ్ల‌ర్లు’గా మార్చిన జ‌గ‌న్ పాల‌న

Feb 2,2024 | 13:36

నారా లోకేష్ విమర్శ  ప్రజాశక్తి-మంగళగిరి :  ఆర్థిక నేరాల్లో ఆరితేరిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో కొంతమంది పోలీసులు స్మ‌గ్ల‌ర్లు, కిడ్నాప‌ర్లు, దొంగ‌లుగా మారుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన…

నెల్లూరు జిల్లాలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Feb 2,2024 | 13:07

ఆత్మకూరు : టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో శుక్రవారం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక…

కోటి టన్నుల ‘అక్రమ టెండర్’ ను రద్దు చేయాలి

Feb 2,2024 | 16:43

బరైటీస్ అక్రమ టెండర్ పై సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మంగంపేట బెరైటీస్ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు…

మల్కాజ్‌గిరి ఎంపి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు

Feb 2,2024 | 12:47

తెలంగాణ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … కాంగ్రెస్‌ పార్టీ ఎంపి టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. ఇప్పటివరకు మొత్తం 45 మంది ఆశావహులు…

6న సర్పంచుల “చలో అసెంబ్లీ”

Feb 2,2024 | 12:21

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ప్రజాశక్తి-విజయవాడ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 6న సర్పంచుల “చలో అసెంబ్లీ” ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్…

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్‌

Feb 2,2024 | 13:22

విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.…

సెలవుపెట్టి మరీ గంజాయి తరలించారు – ఎపి పోలీసులిద్దరు అరెస్ట్‌

Feb 2,2024 | 12:07

బాచుపల్లి (తెలంగాణ) : హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఎపి ఎస్‌పి కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌…

తిరుమలలో ఎల్.ఎన్.జి స్టేషన్లు

Feb 2,2024 | 11:53

ప్రజాశక్తి-తిరుమల :  త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార…