బాలల పండుగ బాలోత్సవంకు విశేష స్పందన
బాలోత్సవం ను ప్రారంభించిన ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తరలివచ్చిన చిన్నారులు ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రపాలెం డాన్ బాస్కో హై స్కూల్ నందు…
బాలోత్సవం ను ప్రారంభించిన ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తరలివచ్చిన చిన్నారులు ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రపాలెం డాన్ బాస్కో హై స్కూల్ నందు…
ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజక్టులపై విచారణకు ఆదేశిస్తున్నామన్న రేవంత్ హైదరాబాద్ : విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై…
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు హైదరాబాద్ : ఈనెల 27న సింగరేణి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును…
ప్రజాశక్తి-కడప : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు…
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి…
ప్రజాశక్తి-అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ను విష్…
ప్రజాశక్తి-విజయవాడ : ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన…