సిపియం – సిపిఐ రాష్ట్ర సదస్సు.. లైవ్
ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ…
ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ…
అమరావతి : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులతో…
మార్కాపురం (ప్రకాశం) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన మంగళవారం మార్కాపురంలో జరిగింది. స్థానిక కథనం మేరకు…
కరీంనగర్: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్ నగర్లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…
ప్రజాశక్తి-ప్రకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢకొీన్నాయి.…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తనకు, తన సోదరుడు తాడిశెట్టి మురళీకి వైసిపిలో తగిన గుర్తింపులేనందున ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు…