రాష్ట్రం

  • Home
  • ముగిసిన నామినేషన్ల ఘట్టం

రాష్ట్రం

ముగిసిన నామినేషన్ల ఘట్టం

Apr 26,2024 | 08:12

175 అసెంబ్లీ స్థానాలకు 6 వేలకు పైగా నామినేషన్లు 25 పార్లమెంట్‌ స్థానాలకు దాదాపు వెయ్యి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ…

విశాఖ స్టీల్స్‌కు బొగ్గు కొరత రానీయొద్దు : హైకోర్టు

Apr 26,2024 | 01:35

ప్రజాశక్తి-అమరావతి :గంగవరం పోర్టు కార్మికుల సమ్మె వల్ల బొగ్గు సరఫరా కొరత వచ్చి విశాఖ స్టీల్‌ కర్మాగారం మూతపడే దుస్థితి రావడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖ…

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

Apr 26,2024 | 01:32

అమరావతి బ్యూరో:ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి…

విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు

Apr 26,2024 | 00:40

– రాజనాథ్‌సింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన సిపిఎం ప్రజాశక్తి – అనకాపల్లి :అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై సిపిఎం…

టిడిపి ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి

Apr 26,2024 | 00:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నియమితులయ్యారు. బాపట్ల పార్లమెంటు అధ్యక్షులుగా సలగల రాజశేఖర్‌బాబును నియమించారు. ఈ మేరకు మరో…

చంద్రబాబువి వికృత ఆలోచనలు – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 26,2024 | 00:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడితే చంద్రబాబు వికృత ఆలోచనలతో ఎక్స్‌ వేదికలో ట్వీట్‌ పెట్టడాన్ని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

తొలగిపోయిన చంద్రబాబు ముసుగు – వైసిపి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

Apr 26,2024 | 00:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముస్లిం మైనార్టీల భద్రత విషయంలో చంద్రబాబు ముసుగు తొలగిపోయిందని వైసిపి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పదల్చుకున్న మాటలను బిజెపి పెద్దలతో చెప్పిస్తూ మైనార్టీల…

ఎపి పేపర్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేత

Apr 26,2024 | 00:28

– నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు – కలెక్టర్‌ చొరవతో ఫలించిన చర్చలు – ఇది కార్మికుల విజయం: సిఐటియు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎపి…

హేళన చేస్తూ నిందలు మోపడం తగునా?

Apr 26,2024 | 00:25

– సిఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ :”మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిపై, నీ చెల్లెళ్లు షర్మిల, సునీతపై నిందలు…