రాష్ట్రం

  • Home
  • బిటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

రాష్ట్రం

బిటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Mar 20,2024 | 21:06

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :చదువులో రాణించలేక మనస్తాపంతో బిటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.…

పవన్‌ బరిలో లేకుంటే నేనే పోటీ చేస్తా- పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

Mar 20,2024 | 20:32

ప్రజాశక్తి – పిఠాపురం (కాకినాడ జిల్లా):జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలో లేకుంటే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి పిఠాపురం…

Crime:చేబ్రోలులో జంట హత్యలు

Mar 20,2024 | 21:03

– వివాహేతర సంబంధమే కారణం? ప్రజాశక్తి – పిఠాపురం (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం జంటహత్యలు కలకలర రేపాయి. వివాహతర సంబంధమే ఈ…

యథావిధిగా పాలిసెట్‌

Mar 20,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 పరీక్ష ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా ఏప్రిల్‌ 27న ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనరు సిహెచ్‌ నాగరాణి తెలిపారు. ఈ మేరకు…

డిఎస్‌సి వాయిదా వేయాలి

Mar 20,2024 | 20:58

– సిఎస్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ – ఎన్నికల అనంతరం మెగా డిఎస్‌సి నిర్వహించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :డిఎస్‌సి వాయిదా వేసి ఎన్నికల…

‘చెట్టినాడ్‌’ వ్యర్థాలతో పంటలు నాశనం

Mar 20,2024 | 20:30

– సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద మిర్చి రైతులు ఆందోళన ప్రజాశక్తి – దాచేపల్లి (పల్నాడు జిల్లా) :సిమెంట్‌ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాలు, కాలుష్యంతో వల్ల తమ…

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Mar 20,2024 | 20:40

ప్రజాశక్తి- బుచ్చినాయుడు కండ్రిగ (తిరుపతి జిల్లా) :అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి మృతుని…

పాలీసెట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ డేట్‌ మారింది..!

Mar 20,2024 | 16:58

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ నిర్వహించాల్సి ఉన్నది.…

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

Mar 20,2024 | 16:51

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు…