రాష్ట్రం

  • Home
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం!

రాష్ట్రం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం!

Jan 30,2024 | 15:18

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మంగళవారం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ…

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. దూడపై దాడి

Jan 30,2024 | 15:21

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల…

పేదలకు సహాయం చేస్తున్న వారిని ఓడించండి అనడం విడ్డూరం : మంత్రి చెల్లుబోయిన

Jan 30,2024 | 15:02

రాజమండ్రి :నిజం అంటే వైఎస్‌ జగన్‌.. ఇది ప్రజల నమ్మకం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సత్యమేవ…

వాటర్‌ట్యాంక్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Jan 30,2024 | 14:49

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్‌ట్యాంక్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు…

అక్రమార్జన కేసులో ఏసీబీ కస్టడీకి రెరా కార్యదర్శి శివబాలకృష్ణ

Jan 30,2024 | 14:42

హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది.…

ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

Jan 30,2024 | 14:35

విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో…

సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు

Jan 30,2024 | 14:30

అమరావతి: ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు టిడిపి, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే…

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా మలేరియా అధికారి..

Jan 30,2024 | 14:17

ప్రజాశక్తి-ఒంగోలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి జిల్లా మలేరియా అధికారి చిక్కిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం…

‘ఉత్సవ విగ్రహాల్లా మిగిలాం’ – సర్పంచుల నిరాహారదీక్ష

Jan 30,2024 | 13:54

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌ : గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్‌ ప్రభుత్వం దారి మళ్ళించడంతో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు మిగిలిపోవాల్సి వస్తుందంటూ … గ్రామ సర్పంచులు…