రాష్ట్రం

  • Home
  • ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల స్టిక్కర్ విడుదల

రాష్ట్రం

ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల స్టిక్కర్ విడుదల

Dec 8,2023 | 17:24

కార్మిక, కర్షక ఐక్యతను చాటుతాం 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేస్తాం. ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కార్మిక కర్షక ఐక్యతను చాటే విధంగా కర్నూలు…

మత్స్యకారులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం

Dec 8,2023 | 16:37

విశాఖ : మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ముఖ ద్వారం…

‘బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’ : సిఎం జగన్‌

Dec 8,2023 | 13:11

తిరుపతి : ” తుపాను బాధితులకు ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చామని, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోం ” అని సిఎం జగన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం…

కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ : ప్రధాని ట్వీట్‌ – సిఎం ఆరా

Dec 8,2023 | 13:00

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కెసిఆర్‌…

అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 | 16:15

విజయవాడ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం .. ‘ ప్రజా ప్రణాళిక…

నాన్న గారు త్వరలోనే కోలుకుంటారు : కవిత

Dec 8,2023 | 11:56

తెలంగాణ : ‘ నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు ‘ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఫామ్‌ హౌస్‌ లోని బాత్‌రూంలో…

ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ రెడ్డి

Dec 8,2023 | 11:43

తెలంగాణ : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు చేరుకున్న ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు.…

తుపానులోనూ వర్షం కరువే..!

Dec 8,2023 | 11:20

అనంతను తాకని వర్షం  రాష్ట్రమంతటా వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పడని వాన ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి :   మిచౌంగ్‌ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని వణికించింది.…

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Dec 8,2023 | 11:01

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి గురువారం ఉదయం వరకు 30 వేల క్యూసెక్కులు రాగా రాత్రి ఏడు…