రాష్ట్రం

  • Home
  • ఏపీ నీట్‌లో పీహెచ్‌డి కోర్స్‌లకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్రం

ఏపీ నీట్‌లో పీహెచ్‌డి కోర్స్‌లకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులు ఆహ్వానం

May 23,2024 | 15:35

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ నీట్‌)లో 2024-25 జూన్‌ సెషన్‌కు సంబంధించిన పీహెచ్‌డి (ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌). ఇంటర్‌ డిస్సిప్లినరీ…

పరామర్శలకు ఇది సమయం కాదు : సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

May 23,2024 | 15:12

ప్రజాశక్తి-అమరావతి : ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోందని.. ఈ సమయంలో టిడిపి నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదని సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.…

దుర్గమ్మను దర్షించుకున్న డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా

May 23,2024 | 14:29

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఈ…

గోపీచంద్‌ను అభినందించిన ఆచార్య యార్లగడ్డ

May 23,2024 | 13:42

ఎన్ టి ఆర్ స్మారక వంద రూపాయల నాణెం బహుకరణ దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు,…

ఉద్యమాల రూపకల్పనకు కసరత్తు

May 23,2024 | 13:35

వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రజాశక్తి-బి.కొత్తకోట : రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు, రేపు…

మా వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్‌ ఇవ్వారా?: టిడిపి అభ్యర్థి జూలకంటి

May 23,2024 | 13:29

ప్రజాశక్తి-మాచర్ల : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారణమని ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…

యాత్రికులను మోసం చేసిన టిటిడి ఒప్పంద కార్మికులు

May 23,2024 | 13:19

ప్రజాశక్తి-తిరుమల : యాత్రికులను టిటిడి ఒప్పంద కార్మికులు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై టిటిడి విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

చంద్రగిరిలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు

May 23,2024 | 11:48

గ్రామాల్లో విస్తతంగా ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రజాశక్తి రామచంద్రపురం ( చంద్రగిరి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక దాడులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా…

కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

May 23,2024 | 11:24

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికల ఘర్షణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్‌ మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్‌…